కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..?

తెలంగాణ లో గెలుపే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ ఉంధి. అందులో భాగంగా.. కర్ణాటక ను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుంది. అక్కడ అమలు చేస్తున్న పథకాల మాదిరి గా.. ఆరు పథకాలను ప్రకటించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం.. 5 వందలకే గ్యాస్ కనెక్షన్లు.. నెలకు 2 వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడింది.

దానికి తోడు.. రైతులకు.. బరోసా కిందడబ్బులు.. గృహలక్ష్మి కింద ఫ్రీ కరెంట్.. ఇందిరమ్మ ఇళ్లు.. స్థలం ఉన్నవారికి 5 లక్షల డబ్బు.. 4 వేల పెన్షన్ .. యువతకు భవితకు బరోసా ఇవ్వనున్నారు.

Related Posts