భక్తుల కోసం టీటీడి కీలక నిర్ణయం..

తిరుమలకు వెళ్ళే భక్తులకు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.వర్షాకాలం లో కొండ చరియలు విరిగపడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.

మీ కోసమే..

అందుకే అలాంటివి నివారించాలి అని.. టీటీడీ.. రాక్ బోల్డింగ్ ను ఏర్పాటు చేయనుంది. దాంతో కొండ చరియలు విరిగపడి భక్తులు ఇబ్బంది పడకుండ ఉంటారు.

Related Posts