టిడిపి ఇక జనసేన వశమేనా..?

టిడిపి అధినేత.. చంద్రబాబు నాయుడు నీ జైల్లో పెట్టడం తో.. ఆ పార్టీ కకావికలం గా మారిపోయింది. దిక్కు తోచని స్థితిలో చంద్రబాబు ములాఖాత్ లో పార్టీ ను నడుపుతూ ఉన్నారు. ఇక పవన్ సైతం పొత్తు కోసం రావడం తో.. అయన అసలు చిగురించాయి.

 

అయితే పండిత్ పుత్ర పరమ శుంఠ అన్నట్టు.. బాబుకు లోకేష్ ఉన్నారు. రిపబ్లిక్ లాంటి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తు అడ్డంగా బుక్ అయ్యారు. దాంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటూ ఉన్నారు.

Related Posts