వినాయక ఊరేగింపులో అపశృతి

హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఒకసారి. ఒడిశా లోని కటక్ లో వినాయకుడు నిమజ్జనం సందర్భంగా ర్యాలీ తీశారు. అయితే ఈ ఊరేగింపు లో ఇద్దరు యువకులు చేసిన ఆకతాయి పనికి అతని ప్రాణాలే కోల్పోయాడు. ఈ వీడియోలో ఆ యువకుడు జెండా ఊపు తుండగ.. కరెంట్ తీగలు దానికి తగిలిన విధానం మనం చూడవచ్చు. హై ఓల్టేజ్ కరెంట్ కావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి కింద పడిపోయాడు. దాంతో ఆ యువకుడు అక్కడికి అక్కడే చనిపోయాడు. మిగిలిన వారు తీవ్రంగ గాయపడ్డారు.

అసలు ఇవేం పండగలో ఒకసారి ఆలోచించండి. ఇలా వింత వింత చేష్టలు చేసి ప్రాణాలు పోగొట్టు కుంటే.. మిమ్మల్ని కన్న వాళ్ళు ఎంత కుమిలి పోతారు..? మి మీద అసలు పెట్టుకున్న వాళ్ళు ఎంత అల్లాడి పోతారు ఎప్పుడైనా ఆలోచించారా..? ఒక్కసారి ఆలోచించండి. పండగ అని.. పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. జాగ్రత్త గా ఉండండి.. మిమ్మల్ని కన్న వాళ్ళను బాగా చూసుకోండి. అప్పుడే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. అంతే గానీ ఇలా చేసి ప్రాణాలు పోగొట్టు కుంటే కాదు..

Related Posts